byసూర్య | Wed, Jun 19, 2019, 02:43 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ పక్కన కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ను కేసీఆర్ పరిశీలించారు. మరికాసేపట్లో ప్రారంభమయ్యే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు.