జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు: ఘంటా చక్రపాణి

byసూర్య | Wed, Jun 19, 2019, 02:12 PM

జులై మొదటి వారంలో గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ రోజు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వార్షిక నివేదికను అందించారు. అనంతరం ఘంటా చక్రపాణి మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ బాగా పని చేస్తుందని గవర్నర్‌ అభినందించారన్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ఇస్తామన్నారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు దాదాపు 2 నెలల సమయం పడుతుందన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM