byసూర్య | Wed, Jun 19, 2019, 01:52 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో కేటీఆర్ పాల్గొననున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.