నేడు ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

byసూర్య | Wed, Jun 19, 2019, 09:07 AM

రంగారెడ్డి జిల్లా : నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్పీగా ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు శాసన మండలిలలో జరగనుంది. ఇటీవల జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన నేడు శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM