byసూర్య | Wed, Jun 19, 2019, 09:07 AM
రంగారెడ్డి జిల్లా : నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్పీగా ఎన్నికైన పట్నం మహేందర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు శాసన మండలిలలో జరగనుంది. ఇటీవల జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన నేడు శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.