byసూర్య | Tue, Jun 18, 2019, 04:58 PM
సీఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు, లక్షలోపు రుణమాఫీ అమలు, ఆసరా పింఛన్ల పెంపు, కొత్త సచివాలయం, అసెంబ్లి నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించి కీలల నిర్ణయాలు తీసుకొనే వీలుంది.