రూ. కోటి విలువైన బ్రౌన్ షుగర్ పట్టివేత

byసూర్య | Tue, Jun 18, 2019, 03:24 PM

 రూ. కోటి విలువచేసే బ్రౌన్ షుగర్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌లో చోటుచేసుకుంది. కారులో తరలిస్తున్న కిలో బ్రౌన్‌షుగర్‌ను ఆబ్కారీ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. బ్రౌన్ షుగర్ తరలిస్తున్న నలుగురు వ్యాపారులను అరెస్టు చేశారు. బెంగాల్ నుంచి తరలిస్తుండగా బాలేశ్వర్ వద్ద అధికారులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM