ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కాళేశ్వరం నిర్మాణం: జీవన్‌రెడ్డి

byసూర్య | Tue, Jun 18, 2019, 03:09 PM

ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్దనే నిర్మాణం జరిగుంటే రెండు లిఫ్టుల నిర్మాణం తగ్గేదన్నారు. 1.60 లక్షల అదనపు ఆయకట్టుకు రూ.45వేల కోట్ల అంచనాలు పెంచారన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM