byసూర్య | Tue, Jun 18, 2019, 02:30 PM
హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్దనే నిర్మాణం జరిగుంటే రెండు లిఫ్టుల నిర్మాణం తగ్గేదన్నారు. 1.60 లక్షల అదనపు ఆయకట్టుకు రూ.45వేల కోట్ల అంచనాలు పెంచారన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు.