ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కాళేశ్వరం నిర్మాణం: జీవన్‌రెడ్డి

byసూర్య | Tue, Jun 18, 2019, 02:30 PM

హైదరాబాద్‌:  ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు తగ్గించి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్దనే నిర్మాణం జరిగుంటే రెండు లిఫ్టుల నిర్మాణం తగ్గేదన్నారు. 1.60 లక్షల అదనపు ఆయకట్టుకు రూ.45వేల కోట్ల అంచనాలు పెంచారన్నారు. ఇప్పటికైనా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు.


Latest News
 

సికింద్రాబాద్‌ బరి నుంచి దానం ఔట్.. బొంతు రామ్మోహన్ ఇన్..! కారణం ఇదేనా Fri, Mar 29, 2024, 07:38 PM
కడియంకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం.. బరిలోకి మళ్లీ తాటికొండ రాజయ్య Fri, Mar 29, 2024, 07:34 PM
నాన్న ఎలాంటి వాడో తెలుసు, బిడ్డ ఒత్తిడితోనే ఈ నిర్ణయం: కేకే కొడుకు విప్లవ్ కుమార్ Fri, Mar 29, 2024, 07:28 PM
బీఆర్ఎస్‌ పార్టీలో చెత్తంతా పోయింది, ఇక మిగిలింది వాళ్లే.. అసెంబ్లీ మాజీ స్పీకర్ Fri, Mar 29, 2024, 07:26 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనం.. దేశంలోనే తొలిసారిగా ఆ కేసు నమోదు Fri, Mar 29, 2024, 07:23 PM