న‌న్ను కాంగ్రెస్ అధ్య‌క్షుడిని చేసి ఉంటే...

byసూర్య | Tue, Jun 18, 2019, 10:08 AM

తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే తెంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఇంత దుర్భర పరిస్థితి వచ్చేది కాదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆంధ్ర భ‌వ‌న్‌కి వ‌చ్చేసిన ఆయ‌న కాసేపు మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు.  తాను పార్టీమారతానంటూ వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, తాను పార్టీ మారే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని,  తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని అంతవరకు పార్టీ మారే యోచనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.


త‌న‌కు తెలంగాణ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని ఎన్నిక‌ల ముందు నుంచి కోరుతున్నాన‌ని, ఆ ప‌ద‌వి త‌న‌కు ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కష్టపడ్డారో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టపడి   కచ్చితంగా అధికారంలోకి  తీసుకు వ‌చ్చే వార‌మ‌న్నారు.  


 


 


Latest News
 

కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM