గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

byసూర్య | Tue, Jun 18, 2019, 09:53 AM

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం కొండేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆటోకు మరమ్మతులు చేస్తుండగా వాహనం ఢీకొంది. మృతులు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసులుగా గుర్తించారు. ఆటోలో మామిడికాయల లోడుతో హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM