సియం సహయనిధి చెక్కు అందించిన ముధోల్ ఎమ్మెల్యే

byసూర్య | Mon, Jun 17, 2019, 11:11 PM

 తనూర్ మండల ఉమ్రి కె గ్రామానికి చెందిన కె మాధవ్ రావు కు సి.ఎం సహయ నిది చెక్ (సి.యం.ఆర్.ఎఫ్) 41000 వేల రూపాయల చెక్కును ముధోల్ ఎమ్మెల్యే జి విట్ఠల్ రెడ్డి. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందడంచే వైద్యంఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది నుండి 41000 వేల యస్.బి.ఐ బ్యాంక్ చెక్ ను ఎమ్మెల్యే అందించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM