byసూర్య | Mon, Jun 17, 2019, 11:11 PM
తనూర్ మండల ఉమ్రి కె గ్రామానికి చెందిన కె మాధవ్ రావు కు సి.ఎం సహయ నిది చెక్ (సి.యం.ఆర్.ఎఫ్) 41000 వేల రూపాయల చెక్కును ముధోల్ ఎమ్మెల్యే జి విట్ఠల్ రెడ్డి. గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందడంచే వైద్యంఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది నుండి 41000 వేల యస్.బి.ఐ బ్యాంక్ చెక్ ను ఎమ్మెల్యే అందించారు.