byసూర్య | Fri, Mar 22, 2019, 03:15 PM
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి.మినీ భారత్ గా పీల్చుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు.కాంగ్రెస్ పార్టీని నేతలు వీడిన కార్యకర్తలు మాత్రం పార్టీను కాపాడుతున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు.