చేవెళ్ల పార్లమెంట్ గెలిచే తీరుతాం : రంజిత్ రెడ్డి

byసూర్య | Fri, Mar 22, 2019, 03:08 PM

చేవెళ్ల పార్లమెంట్ నుంచి గెలిచి తీరుతాం అని తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా మరీనా ట్రిబుల్ వన్  జీవో ను రద్దు చేసే అందుకు కృషి చేస్తున్నట్లు రంజిత్ రెడ్డి వెల్లడించారు.జంట జలాశయాలు కు పునర్జీవం కలిగించే ల పరిపాలన చేస్తాం అని రంజిత్ రెడ్డి తెలిపారు 


 


 


Latest News
 

గరుడ ప్రసాదం ఎఫెక్ట్.. చిలుకూరు ఆలయంలో 'వివాహ ప్రాప్తి' కార్యక్రమం రద్దు Sat, Apr 20, 2024, 07:16 PM
రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM