byసూర్య | Fri, Mar 22, 2019, 03:08 PM
చేవెళ్ల పార్లమెంట్ నుంచి గెలిచి తీరుతాం అని తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా మరీనా ట్రిబుల్ వన్ జీవో ను రద్దు చేసే అందుకు కృషి చేస్తున్నట్లు రంజిత్ రెడ్డి వెల్లడించారు.జంట జలాశయాలు కు పునర్జీవం కలిగించే ల పరిపాలన చేస్తాం అని రంజిత్ రెడ్డి తెలిపారు