byసూర్య | Fri, Mar 22, 2019, 02:49 PM
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన.కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించిన అభ్యర్థులు.హెచ్ఆర్సీని ఆశ్రయించిన 200 మంది విద్యార్హులు.మెరిట్ జాబితాలో ఉన్న ఇప్పటికి ఫలితాలు వెలువరించలేదని ఆవేదన