చండీగఢ్‌ - దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌లో పొగలు

byసూర్య | Fri, Mar 22, 2019, 02:41 PM

కోల్‌కతా :  పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలోని ఫన్సీదేవాకు సమీపంలో చండీగఢ్‌ – దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్‌లో ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నాలుగు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM