byసూర్య | Fri, Mar 22, 2019, 02:41 PM
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని ఫన్సీదేవాకు సమీపంలో చండీగఢ్ – దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నాలుగు ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.