byసూర్య | Thu, Mar 21, 2019, 03:20 PM
సీఎం కెసిఆర్ తో మన్నే శ్రీనివాస్ రెడ్డి భేటీ.ప్రగతి భవన్ కు వచ్చిన మహబూబ్నగర్లో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు.మహబూబ్నగర్ తెరాస ఎంపీగా అభ్యర్థిగా మన్నే శ్రీనివాస్ రెడ్డి.మహబూబ్నగర్లోనే ఉన్న సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి