కేటీఆర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి

byసూర్య | Thu, Mar 21, 2019, 01:56 PM

హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ కేటీఆర్‌ను షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కలిశారు. పార్టీలో చేరే అంశంపై ప్రతాప్‌రెడ్డి కేటీఆర్‌తో చర్చిస్తున్నారు. రేపు కేటీఆర్‌ సమక్షంలో ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM