byసూర్య | Thu, Mar 21, 2019, 01:56 PM
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ను షాద్నగర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి కలిశారు. పార్టీలో చేరే అంశంపై ప్రతాప్రెడ్డి కేటీఆర్తో చర్చిస్తున్నారు. రేపు కేటీఆర్ సమక్షంలో ప్రతాప్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.