byసూర్య | Thu, Mar 21, 2019, 12:22 PM
కాసేపట్లో తెరాస ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.జాబితా లో సగం మంది కొత్తవారికి అవకాశం.ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్ పొంగులేటి ,జితేందర్ రెడ్డి ,సీతారాం నాయక్ లకు ఉద్వాసన.ఆదిలాబాద్ నుంచి జి.నగేష్,కరీంనగర్ నుంచి వినోద్,పెదపాలి నుంచి వివేక్,నిజామాబాద్ నుంచి కవిత,నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి,చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి