పిడుగుపాటు నుంచి కాపాడిన హెల్మెట్‌

byసూర్య | Thu, Mar 21, 2019, 08:09 AM

మెదక్‌: మెదక్‌ పట్టణ సమీపంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులపై పిడుగుపడింది. పిడుగు.. వ్యక్తి హెల్మెట్‌పై పడడంతో ప్రాణాపాయం తప్పగా గాయాలభారిన పడ్డారు. గాయపడ్డ వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమం ఉంది. బాధితులు వెల్దుర్తి మండలం రామయపల్లికి చెందిన నర్సింహుల్‌, గోపాల్‌, పిర్యాలుగా గుర్తింపు. నర్సింహులు పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM