byసూర్య | Wed, Mar 20, 2019, 09:16 PM
మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తదుపరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో, కీలక భూమి పోషిస్తున్నారు. మరోమారు చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన తనని అత్యధిక ఓట్లతో గెలిపించాలంటూ సహకారం అందించాల్సిందిగా విశ్వేశ్వర్ రెడ్డి దేవేందర్ గౌడ్ ను కలిసి కోరారు. బుధవారం విశ్వేశ్వర్ రెడ్డితో ఆయన భార్య సంగీతారెడ్డితో కలిసి బంజారాహిల్స్ లోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్ళారు.