25వ తేదీన ఓట‌రు జాబితా విడుద‌ల చేస్తాం : రజత్ కుమార్

byసూర్య | Wed, Mar 20, 2019, 07:10 PM

సీఈవో రజత్ కుమార్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీలకు పలు సూచనలు చేశారు.ఎన్నిక‌ల నిబంధ‌నావ‌ళిని అన్ని రాజ‌కీయ పార్టీల‌కు వివ‌రించాం. 25వ తేదీన ఓట‌రు జాబితా విడుద‌ల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల కోసం 58 నామినేషన్లు దాఖలయినట్లు రజత్ కుమార్ తెలిపారు. సీ విజిల్ యాప్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 328 ఫిర్యాదులు వ‌చ్చాయి.  అందులో 3 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.


Latest News
 

ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM