byసూర్య | Wed, Mar 20, 2019, 04:25 PM
కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరిన డి కే అరుణ ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే గాని.ఈరోజు తెలంగాణాలో తెరాస పాలనా ఇలానే కొనసాగితే తెలంగాణాలో పూర్తిగా ఒకే ఒక వ్యక్తి చేతులోన యోక్క వారు చెప్పినది చేప్పినటు.ఎవ్వరు కూడా నోరు ఇప్పని పరిస్థితిలో ఈరోజు పరిపాలన సాగుతున్నది నేపథ్యంలో ఎవరికి కూడా ప్రశ్నించే గొంతుక లేకుండ పోతున్న ఈ తరుణంలో కచ్చితంగా తెరాస పార్టీని ఎదురుకోవాలి అంటే బీజేపీ పార్టీయే తెలంగాణకు అన్ని విధాలుగా మేలు చేస్తుందని డి కే అరుణ పేర్కొన్నారు