byసూర్య | Wed, Mar 20, 2019, 03:44 PM
సిటీ లో భూ గర్భజలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.వేసవి మొదటి వారంలోనే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా అడుగు అంటాయి.ఇప్పటికే అధికారులు బోర్లు లకు పర్మిషన్ నిలిపివేసిన. సిటీ లో బోర్లు వేయడం మాత్రం ఆగడం లేదు నిబంధునాలు పట్టించు కోకుండా వేళా అడుగుల కు బోర్లు తొవ్వుతున్నారు.వేసవికి ముందే ఎండిపోతున్న బోర్లు.నీళ్లు అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటున్న కొందరు వ్యాపారాలు