భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎంపీ కవిత

byసూర్య | Wed, Mar 20, 2019, 02:53 PM

నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీతో సహా 17 పార్లమెంట్‌ స్థానాలను గెలిపించుకోవాలి. ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని కవిత వివరించారు. నిజామాబాద్ అర్బ‌న్ నియోజ‌క‌వర్గ నేత‌ల‌తోనూ స‌మావేశ‌మైన క‌విత అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM