నేడు అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభం

byసూర్య | Wed, Mar 20, 2019, 08:51 AM

హైదరాబాద్‌ నగరంలో ఈరోజు అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభం కానుంది. గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అమీర్‌పేటలో ఉదయం 9.12 గంటలకు గవర్నర్‌ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో ప్రారంభంతో నాగోలు నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లేందుకు వీలు కలగనుంది. ఈ రూట్‌లో మెట్రో సర్వీసు ప్రారంభంతో నగరవాసుల, ఐటీ ఉద్యోగుల కష్టాలు, ట్రాఫిక్‌ సమస్యలు తప్పనున్నాయి. ప్రస్తుతం ఈ రైలు జూబ్లిd చెక్‌పోస్ట్‌, పెద్దమ్మతల్లి గుడి, మాదాపూర్‌ స్టేషన్లలో ఆగదు. రివర్సల్‌ లేని కారణంగా ఈ మూడు స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు చెబుతున్నారు.


Latest News
 

150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు Sat, Apr 20, 2024, 10:49 AM
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM