byసూర్య | Wed, Mar 20, 2019, 08:47 AM
ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని డీకే అరుణ అన్నారు. ఢిల్లిలో అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్కు రెండోమారు అధికారం దక్కటానికి చాలా కారణాలున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.