టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఈనెల 21న : సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Mar 19, 2019, 09:45 PM

ఈరోజు నిజామాబాద్ టీఆర్ఎస్ సన్నాహక సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత నిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఈనెల 21వ తేదీన ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  గత నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్ ఆశావహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించగా, టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి సీఎం సంచలనం సృష్టించారు. 


 


 


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM