byసూర్య | Tue, Mar 19, 2019, 09:45 PM
ఈరోజు నిజామాబాద్ టీఆర్ఎస్ సన్నాహక సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత నిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఈనెల 21వ తేదీన ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా టీఆర్ఎస్ ఆశావహులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటించగా, టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి సీఎం సంచలనం సృష్టించారు.