byసూర్య | Tue, Mar 19, 2019, 01:04 PM
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము అన్నారు . రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ . సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలతో బందో బస్తు ఏర్పాటు చేస్తాం .ఈ ఎన్నికలకు సోషల్ మీడియా పై నిఘా ఉంటుంది అని రజత్ కుమార్ తెలిపారు