మాజీ ఎమ్మెల్యే భౌతికకాయానికి ఎంపీ వినోద్ నివాళులు

byసూర్య | Tue, Mar 19, 2019, 01:01 PM

కరీంనగర్ : అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు భౌతిక కాయానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ , శాసనసభ్యులు గంగుల కమలాకర్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు  చైర్ పర్సన్ తుల ఉమ, టీస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ , మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ,మేయర్ రవీందర్ సింగ్ ,కార్పొరేటర్లు వై సునిల్ రావు ,ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందేల్లి మహిపాల్ లు ఉన్నారు.  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  ఓదార్చారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM