ఎన్నికలంటే వారికి విహార యాత్రలే : యుపి డిప్యూటీ సిఎం

byసూర్య | Tue, Mar 19, 2019, 12:55 PM

లక్నో : కాంగ్రెస్‌ నేతలకు ఎన్నికలంటే విహార యాత్రలేనని ఉత్తర్‌ ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మూడు రోజులపాటు గంగా యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై దినేశ్‌ శర్మ తీవ్రంగా స్పందించారు. గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో వస్తారని, పిక్‌నిక్‌లు జరుపుకొని వెళ్లిపోతారని, మళ్లిd ఐదేళ్ల తరువాతే కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.


Latest News
 

నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM