పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్‌

byసూర్య | Tue, Mar 19, 2019, 12:48 PM

హైదరాబాద్‌ :  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నేడు గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM