byసూర్య | Tue, Mar 19, 2019, 12:48 PM
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు గవర్నర్ నరసింహన్తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి టిఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.