పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్త ఆందోళన: భట్టి

byసూర్య | Tue, Mar 19, 2019, 12:46 PM

ఢిల్లీ :  పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు హైకమాండ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలుస్తామన్నారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్‌ సవాలు విసురుతున్నారన్నారు. డబ్బుతో ఓటుని కొనడం అంటే రాజ్యాంగాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM