byసూర్య | Tue, Mar 19, 2019, 10:23 AM
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నారు.