SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Tue, Mar 19, 2019, 10:02 AM
నేడు నిజామాబాద్ లో తెరాస బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు సీఎం కెసిఆర్ హాజరుకానున్నారు. తెరాస ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం.