మార్చి 20న హైటెక్ సిటీ మెట్రో పరుగులు

byసూర్య | Mon, Mar 18, 2019, 08:19 PM

అమీర్ పేట - హైటెక్ సిటీ మెట్రో రైలు ఈనెల 20వ తేదీన పరుగులు పెట్టనున్నది. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు అమీర్ పేట స్టేషన్ లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కారిడార్ 3లో ఇప్పటి వరకు నాగోల్ నుంచి శిల్పారామం వరకు 17 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్ లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. హైటెక్ సిటీ వరకు పనులు పూర్తి కావడంతో కారిడార్ 3 లో మొత్తం 27 కిలోమీటర్ల మార్గం పూర్తిగా అందుబాటులోకి రానున్నది.  


 


 


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM