రెబెల్సెకు షోకాజ్ లు

byసూర్య | Mon, Mar 18, 2019, 07:58 PM

పార్టీ మారుతామని  ప్రకటించిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టుగా ప్రకటించిన నేప‌థ్యంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, సుధీర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు. కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.


 


 


 


 


 


 


 


 


Latest News
 

జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM
కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 09:42 AM
కేంద్రీయ విద్యాలయల్లో ప్రవేశాలకు షెడ్యూల్ Fri, Mar 29, 2024, 09:25 AM
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు Fri, Mar 29, 2024, 09:09 AM
పెరిగిన ఎండలు... వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ Fri, Mar 29, 2024, 09:07 AM