పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా పెద్దగా న‌ష్టం లేదు : గౌతం గంభీర్

byసూర్య | Mon, Mar 18, 2019, 05:39 PM

టీమిండియా ప్రతిష్టాత్మక వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2109 లీగ్ దశలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ను వ‌దులుకున్నా న‌ష్టం లేదని భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు. తాజాగా గౌతం గంభీర్ మాట్లాడుతూ...  వచ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాలా వ‌ద్దా అన్న అంశంపై బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను వ‌దులుకున్నా పెద్దగా న‌ష్టం లేదు. రెండు పాయింట్లు అంత ముఖ్యం కాదు.. క్రికెట్ క‌న్నా జ‌వాన్లే ముఖ్యం. అన్నిటికంటే దేశ‌మే ముందు అని గౌతం గంభీర్ చెప్పుకొచ్చారు. 


 


 


Latest News
 

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి Fri, Mar 29, 2024, 08:01 PM
ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు.. కదం తొక్కుదాం: కేటీఆర్ Fri, Mar 29, 2024, 07:57 PM
11 గంటల ఆపరేషన్.. 12 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అరీట్ హాస్పిటల్స్ అరుదైన రికార్డు Fri, Mar 29, 2024, 07:54 PM
కాటేదాన్‌లో దారుణం.. మహిళ తలపై బండరాయితో మోది హత్య Fri, Mar 29, 2024, 07:50 PM
నెత్తిన పాలు పోస్తున్న రేవంత్..? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుంది Fri, Mar 29, 2024, 07:47 PM