SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 18, 2019, 04:35 PM
న్యూఢిల్లి :ఢిల్లిలో ముండ్కాలోని స్వరణ్ పార్క్లో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.