రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

byసూర్య | Mon, Mar 18, 2019, 04:35 PM

న్యూఢిల్లి :ఢిల్లిలో ముండ్కాలోని స్వరణ్‌ పార్క్‌లో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 15 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM