గవర్నర్‌తో గోవా కాంగ్రెస్‌ నేతల భేటీ

byసూర్య | Mon, Mar 18, 2019, 04:31 PM

గోవా కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ మృదులా సిన్హాతో సమావేశమయ్యారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వారు గవర్నర్‌కు విన్నవించారు. గోవా శాసనసభలో ప్రతిపక్ష నేత కావ్లేకర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వచ్చారు. గవర్నర్‌ తమకు అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని కేవ్లేకర్‌ చెప్పారు. అందుకే తాము నేరుగా గవర్నర్‌ను కలవడానికి వచ్చామని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచాల్సిన అవసరం ఏముంటుందని ఆయన అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM