byసూర్య | Mon, Mar 18, 2019, 03:31 PM
గోవాలోని కళా అకాడమీలో పారికర్ పార్థివ దేహం ఉంచారు. పారికర్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, గోవా గవర్నర్ మృదులా సిన్హా, పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పారికర్ పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్నారు.