నలుగురు అభ్యర్థులను ఖరారు చేసిన టీ కాంగ్రెస్

byసూర్య | Mon, Mar 18, 2019, 03:14 PM

తెలంగాణ కాంగ్రెస్ రెండో విడుత జాబితా ప్రకటించింది .నలుగురు లోక్ సభ అభ్యర్ధులని ఖరారు చేసింది .నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి,భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,నాగర్ కర్నూల్  నుంచి మల్లు రవి ,వరంగల్ నుంచి సాంబయ్య ను ఖరారు చేశారు


 


 


 


Latest News
 

హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ Fri, Apr 19, 2024, 11:58 AM
శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ప్రత్యేక అలంకరణ Fri, Apr 19, 2024, 11:55 AM
ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం Fri, Apr 19, 2024, 11:37 AM
సీఎం పర్యటనకు భారీ భద్రత Fri, Apr 19, 2024, 11:36 AM
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన Fri, Apr 19, 2024, 11:14 AM