byసూర్య | Mon, Mar 18, 2019, 03:14 PM
తెలంగాణ కాంగ్రెస్ రెండో విడుత జాబితా ప్రకటించింది .నలుగురు లోక్ సభ అభ్యర్ధులని ఖరారు చేసింది .నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి,భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి ,వరంగల్ నుంచి సాంబయ్య ను ఖరారు చేశారు