SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 18, 2019, 02:21 PM
కడ్తాల్ రెవెన్యూ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెవెన్యూ ఆఫీస్లో లంచం తీసుకుంటూ ఐదుగురు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ వీఆర్ఏతో పాటు అవుట్ సోర్చింగ్ సిబ్బంది ఉన్నారు.