ఎంపీ అభ్యర్థుల పై కెసిఆర్ కసరత్తు

byసూర్య | Mon, Mar 18, 2019, 02:15 PM

ఎంపీ అభ్యర్థుల పై తెరాస అధినేత  కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు .కరీంనగర్ అభ్యర్థిగా వినోదను నిన్న బహిరంగసభలో కెసిఆర్ ప్రకటించారు.ఇక రేపు నిజామాబాద్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది . నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా మరోసారి కవిత బరి లో దిగనుంది .మిగతా స్థానాల పైన ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే గ్రేటర్ పరిధి లో సీట్ల పై వీడ‌ని చిక్కుముడి .అభ్యర్థుల ఎంపిక పై ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న కెసిఆర్.పెద్దపల్లి స్థానం పై వివేక్ కు క్లారిటీ ఇచ్చిన గులాబీ బాస్. 20 న మిగతా స్థానాలకు అభ్యర్ధులను  ప్ర‌క‌టించ‌నున్న కేసీఆర్‌


Latest News
 

వర్ని మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు Fri, Mar 29, 2024, 08:26 PM
వర్ని మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు Fri, Mar 29, 2024, 08:25 PM
ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో నగర మేయర్ Fri, Mar 29, 2024, 08:19 PM
వైరాలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు Fri, Mar 29, 2024, 08:17 PM
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం Fri, Mar 29, 2024, 08:15 PM