రాముని ప‌ట్ల గ్రామ‌స్థుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

byసూర్య | Mon, Mar 18, 2019, 01:05 PM

కరీంనగర్ లో సభ ముగించుకొని వెళ్తున్న సీఎం కెసిఆర్.సిద్దిపేట చిన్నకోడూరు మండలం రాముని ప‌ట్ల గ్రామ‌స్థుల‌తో మాట్లాడిన సీఎం కేసీఆర్ .సీఎం హైదరాబాద్ కు  వెళ్తున్న విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్థులు జై కెసిఆర్,జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం తో  కాన్వాయ్ నుంచి దిగిన కెసిఆర్ గ్రామ‌స్థులుతో ముచ్చటించారు.కెసిఆర్ సిద్దిపేట ఏమ్మెల్యేగా  ఉన్న  రోజుల్లో తమ  ఉరూని ఆదర్శ గ్రామంగా చేశారు అని విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు గ్రామ‌స్థులు.త్వరలో లోనే మీ గ్రామానికి వచ్చి ఒక  గంట సేపు మీతో గడిపి స్థానిక సమస్యలు తెలుసుకుంటా అని గ్రామ‌స్థులకు మాట ఇచ్చిన సీఎం కెసిఆర్ 


 


 


కెసిఆర్ కాన్వాయ్ 


 


 


రేవంత్ కాన్వాయ్ 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM