చేవెళ్ల సమస్యల పైనే నా పోరాటం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

byసూర్య | Mon, Mar 18, 2019, 11:48 AM

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధులని ప్రకటించడం తో తెలంగాణ లో రాజకీయ వేడి మరింత పెరిగింది .తుది జాబితాలో ప్రకటించిన 8 మంది అభ్యర్థులు లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి  పేరు ఖరారు అయింది.కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా తో మాట్లడుతూ ...నా పోరాటం ప్రత్యర్థి పార్టీల పై కాదు అని చేవెళ్ల సమస్యల పైనే  అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు .


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM