తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ

byసూర్య | Mon, Mar 18, 2019, 10:35 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఉ. 11 గంటల నుచి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 26 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 27,28 వ తేదీలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్, జరగనుంది. మే 23న ఓట్ల  లెక్కింపు జరగనున్నట్లు నోటిపికేషన్ విడుదల చేసారు. తెలంగాణాలో 17 లోక్ సభ  స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు.   


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM