వృద్ధులకు బియ్యం పంపిణీ

byసూర్య | Sun, Mar 17, 2019, 12:21 PM

వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఆదివారం తిమ్మాపూర్ మండలం లోని రామకృష్ణాపూర్ లో ఇద్దరు వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విష్ణు మాట్లాడుతూ… విద్యార్థులు జమ చేసుకున్న నిధి నుండి వృద్ధులకు బియ్యం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో లో విద్యార్థులు పరికిపండ్ల సుమంత్ మహేష్, గ‌గ‌న్, నవీన్, శరణ్య, గౌతమి, ఆకాంక్ష లతోపాటు పలువురు పాల్గొన్నారు


 


 


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM