SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Sun, Mar 17, 2019, 09:50 AM
శంషాబాద్ ఎయిర్పోర్టులో 2.3 కిలోల బంగారం పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన అధికారులు షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు కారు విడి భాగాల్లో బంగారం పెట్టి తెచ్చాడు.