రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

byసూర్య | Sat, Mar 16, 2019, 10:09 AM

ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని నేషనల్ హైవే 30పైన కొండన్‌గావ్ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జిల్లా కలెక్టర్ సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM