రేపు టీకాంగ్రెస్ జాబితా విడుదల ?

byసూర్య | Fri, Mar 15, 2019, 11:06 AM

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. తుది జాబితాను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. సాయంత్రం ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


 


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM